లాక్ డౌన్ కారణంగా ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు మేమున్నామంటూ జగిత్యాల పట్టణంలోని పాఠశాలల యాజమన్యాలు ముందుకొచ్చాయి. దాతల సహకారంతో సుమారు 300 మందికి ఆహార పొట్లాలను స్థానిక ఎమ్మెల్యే సంజీవ్ కుమార్ పంపిణీ చేశారు. ఆహారం ప్యాకెట్లను అందజేసి మానవత్వం చాటుకున్నారు.