తెలంగాణ

telangana

ETV Bharat / state

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం - ficilitation by mla sanjay kumar

జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​లో పండుగ వాతావరణం నెలకొంది. వివిద వృత్తుల్లో స్థిరపడ్డ పలువురు గ్రామ యువకులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్​ కుమార్​ సన్మానించారు.

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం

By

Published : Oct 6, 2019, 5:38 PM IST

ఉన్నత చదువులు చదివి, ఉద్యోగాలు సాధించిన జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​ గ్రామానికి చెందిన యువతను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్​ సంజయ్​ కుమార్​ సన్మానించారు. మట్టినే నమ్ముకున్న కర్షకుల పిల్లలు... 15మంది వైద్యులుగా, మరో 9 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండి... దసరా పండుగకు స్వగ్రామానికి వచ్చారు. అందరూ ఒక దగ్గరికి చేరి సందడి చేశారు. ఇవాళ ఊరంతా పండగ వాతావరణం సంతరించకుంది.

పల్లె రత్నాలకు మట్టిమనుషుల సన్మానం

ABOUT THE AUTHOR

...view details