రాష్ట్రంలోని ప్రజలతో పాటు అన్నదాతలకు పథకాలను ప్రవేశ పెట్టి అండగా నిలుస్తున్న తెరాసవైపే ప్రజలు ఉండాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ఓటర్లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులతో కలిసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ప్రజలకు వివరిస్తూనే తెరాస అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు.
ప్రజలు అభివృద్ధి వైపే నిలబడతారు: విద్యాసాగర్రావు - ప్రజలు అభివృద్ధి వైపే నిలబడతారు: విద్యాసాగర్రావు
జగిత్యాల జిల్లా కోరుట్లలో రెండో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముమ్మురంగా సాగుతోంది. కోరుట్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అభ్యర్థుల తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. .
ప్రజలు అభివృద్ధి వైపే నిలబడతారు: విద్యాసాగర్రావు