తెలంగాణ

telangana

ETV Bharat / state

ధర్మపురి నారసింహుని ఆలయంలో భక్తుల రద్దీ - devotees rush at dharmapuri temple

జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులతో కిటకిటలాడింది. ప్రత్యేక పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకున్నారు.

devotees rush at dharmapuri temple
ధర్మపురి నారసింహుని ఆలయంలో భక్తుల రద్దీ

By

Published : Dec 21, 2019, 1:49 PM IST

Updated : Dec 21, 2019, 2:30 PM IST

ధనుర్మాసం శనివారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉత్తర తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణమంతా నారసింహుని నామస్మరణతో మార్మోగింది.

ధర్మపురి నారిసింహుని ఆలయంలో భక్తుల రద్దీ

ఇదీ చదవండిఃదిశ నిందితుడి భార్యకు 13 ఏళ్లే!...ఆమె 6 నెలల గర్భవతి

Last Updated : Dec 21, 2019, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details