తెలంగాణ

telangana

ETV Bharat / state

'రైతులు ఆందోళనలో ఉన్నారు' - Congress mla jeevan reddy latest comments

ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు.

Congress mla jeevan reddy
జీవన్ రెడ్డి మీడియా సమావేశం

By

Published : Nov 27, 2019, 9:03 PM IST

ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు ఆందోళనలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ జీవన్​రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. రైతులకు ఇప్పటివరకు రైతుబంధు అందలేదని ఆరోపించారు. ప్రభుత్వం రైతుల పట్ల పక్షపాత ధోరణి అవలంభిస్తోందని మండిపడ్డారు.

జీవన్ రెడ్డి మీడియా సమావేశం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details