జగిత్యాల జిల్లా మెట్పల్లి, కోరుట్ల మండలాల్లో భాజపా నాయకులు ఆందోళనకు దిగారు. ఎంపీ అరవింద్ అరెస్టును నిరసిస్తూ సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
'ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది' - mp dharmapuri aravind updates
ఎంపీ అరవింద్ అరెస్టును నిరసిస్తూ... భాజపా నాయకులు నిరసన వ్యక్తం చేశారు. భైంసా బాధితులను పరామర్శించడానికి వెళ్తుంటే తెరాస ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
!['ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది' BJP leaders in Jagittala district's Metpalli and Korutla constituencies have raised concerns](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10932187-314-10932187-1615275030130.jpg)
'ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోంది'
నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన గొడవలో గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్తున్న ఎంపీ ధర్మపురి అరవింద్ని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. తెరాస ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.
ఇదీ చదవండి:'వీరుల త్యాగాలను తెలిపేలా 75వ స్వాతంత్ర్య దినోత్సవం'