తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2020, 3:27 PM IST

ETV Bharat / state

జగ్గంపేట ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ఆంధ్రప్రదేశ్​లోని తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. కరోనా వ్యాప్తిని నివారించవచ్చనే నమ్మకంతో జగ్గంపేటలో తన అనుచరులతో కలిసి వేపాకుకు నిప్పు పెట్టారు. వేపాకును గుట్టగా పేర్చి పెట్రోలు పోసి తగులబెడుతున్న సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఎమ్మెల్యే వెంటనే పరుగులు తీశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే తల వెంట్రుకలు కొద్దిగా కాలిపోయాయి.

FIRE
FIRE

జగ్గంపేట ఎమ్మెల్యేకు త్రుటిలో తప్పిన ప్రమాదం

ABOUT THE AUTHOR

...view details