వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు, ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పిస్తోంది. ఇందుకోసం మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రభుత్వం ప్రత్యేక కార్యశాల నిర్వహిస్తోంది.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల - హైదరాబాద్ లేటెస్ట్ న్యూస్
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రభుత్వం కార్యశాల నిర్వహిస్తోంది. స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థలు, ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. సందేహాలను నివృత్తి చేస్తున్నారు.
![వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల workshop-on-non-agriculture-assets-registrations-in-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9908675-918-9908675-1608193127882.jpg)
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల
రిజిస్ట్రేషన్ల విధానంపై వారికి ప్రదర్శన ఇవ్వడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేస్తున్నారు. ఈ కార్యశాలలో మంత్రివర్గ ఉపసంఘ అధ్యక్షుడు వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికారులతో పాటు స్థిరాస్తి, నిర్మాణ రంగాల సంస్థల సంఘాలు, ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:ఉమ్మడి పాలమూరులో వివక్ష తగ్గింది.. చిట్టితల్లి నవ్వింది..
Last Updated : Dec 17, 2020, 2:56 PM IST