తెలంగాణ

telangana

మంత్రులకు రాఖీలు కట్టిన మహిళా ఉద్యోగులు

By

Published : Aug 3, 2020, 5:34 PM IST

హైదరాబాద్​లోని తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి నివాసాలకు వెళ్లి రాఖీలు కట్టి... మిఠాయలు తినిపించారు.

మంత్రులకు రాఖీ కట్టిన మహిళా ఉద్యోగులు
మంత్రులకు రాఖీ కట్టిన మహిళా ఉద్యోగులు

తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళా విభాగం అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి నివాసాలకు వెళ్లి రాఖీలు కట్టి... మిఠాయిలు తినిపించారు. అన్నా చెల్లెలు- అక్కా తమ్ముళ్ల బంధం ఎంతో గొప్పదని తెలిపిన మంత్రులు... మహిళ ఉద్యోగులకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details