హైదరాబాద్ నాంపల్లిలోని మద్యం దుకాణాల ముందు మందుబాబులు బారులు తీరారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు పర్యావేక్షిస్తు, భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వైన్స్ షాపులు తెరుచుకుంటాయి.
బారులు తీరిన మందుబాబులు - హైదరాబాద్ నాంపల్లిలోని మద్యం దుకాణాల బారులు తీరిన జనాలు
మద్యం షాపుల ముందు మందుబాబులు బారులు తీరారు. హైదరాబాద్ నాంపల్లిలోని మద్యం దుకాణాల ముందు లైన్లలో నిలబడ్డారు. భౌతిక దూరం పాటించేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

బారులు తీరిన మందుబాబులు