జోరుగా తెరాస ప్రచారం
గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలు గెలవాలి - RANJITH REDDY
చేవెళ్ల తెరాస అభ్యర్థి రంజిత్ రెడ్డి నియోజకవర్గం పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దేశంలో గుణాత్మకమైన మార్పుల కోసం 16 స్థానాలను గెలిపించాలని కోరారు.

జోరుగా తెరాస ప్రచారం
ఇవీ చూడండి :నీతి ఆయోగ్ సిఫార్సు చేసినా నిధులివ్వలేదు