ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసులో రోజువారీ విచారణ చేపట్టింది. ఇవాళ కేసును పరిశీలించిన అనిశా న్యాయస్థానం తదుపరి విచారణను ఈనెల 12కి వాయిదా వేసింది.
ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా - ఓటుకు నోటు కేసు సోమవారనికి వాయిదా
ఓటుకు నోటు కేసు విచారణను ఏసీబీ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఎంపీ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య నిందితులుగా ఉన్న ఈ కేసును రోజువారీ విచారణ చేపట్టనుంది.
![ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9114607-784-9114607-1602250652021.jpg)
ఓటుకు నోటు కేసు విచారణ సోమవారానికి వాయిదా
మరోవైపు చంద్రబాబు నాయుడు ఆస్తులపై విచారణ జరపాలని లక్ష్మీపార్వతి దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణను ఏసీబీ కోర్టు ఈనెల 21కి వాయిదా వేసింది.
ఇదీ చూడండి:దుబ్బాక నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం: హరీశ్ రావు