హైదరాబాద్లోని స్థానిక మధురానగర్లో శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. దీనికి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా ప్రత్యేక అతిథిగా పాల్గొని ప్రజలకు ఆధ్యాత్మిక తత్వం గురించి హిత బోధనలు చేశారు. సదస్సుకు ఈటీవీ చీఫ్ ఇంజినీర్ ఎస్ఎల్ కే ప్రసాదరావు, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లింగేశ్వరరావు, జస్టిస్ నాగ మారుతి, ఉస్మానియా రిటైర్డ్ ప్రొఫెసర్ ఆచార్య మసన చెన్నప్ప పాల్గొన్నారు.
తల్లిని గౌరవించాలి