తెలంగాణ

telangana

By

Published : Feb 25, 2021, 12:47 PM IST

ETV Bharat / state

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఏపీలోని తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వీఐపీ దర్శన సమయంలో దర్శించుకున్న వీరికి.. ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.

vips-at-tirumala-darshan
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

ఆంధ్రప్రదేశ్​లోని తిరుమల శ్రీవారి పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు, ఏపీ మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలంతో పాటు.. హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details