రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి బుధవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. మాసబ్ ట్యాంక్ లోని అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, అటవీ అభివృద్ధి సంస్థ వీసీ, ఎండీ రఘువీర్, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు బాధ్యతలు
రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు ప్రతాప్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా వంటేరు బాధ్యతలు
Last Updated : Nov 7, 2019, 8:42 AM IST
TAGGED:
అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్