తెలంగాణ

telangana

ETV Bharat / state

"కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలు ప్రవేశపెట్టింది" - undefined

హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్​లో ప్రాజెక్ట్ మేనేజ్​మెంట్​పై జరిగిన జాతీయ సదస్సుకు ఉపరాష్ట్రతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

'కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను చేపట్టింది'

By

Published : Sep 21, 2019, 1:05 PM IST

'కేంద్రం ఎన్నో ప్రతిష్ఠాత్మక పథకాలను చేపట్టింది'
మనదేశ ఖ్యాతి దశదిశలా వ్యాపించిందని....భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోకెల్లా గొప్పదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ ప్రాంగణంలో ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌పై నిర్వహించిన జాతీయ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలను కలిపేందుకు కేంద్రం ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌యోజన ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మరెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి భారతదేశాన్ని మెరుగుపరుస్తుందని వెంకయ్య నాయుడు తెలిపారు. స్వచ్ఛభారత్‌ పథకం దేశవ్యాప్తంగా ఓ ఉద్యమంగా కొనసాగుతోందని తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details