తెలంగాణ

telangana

ETV Bharat / state

తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదానం చేసిన కార్పొరేటర్​

తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం చాంద్రాయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్​ ఫహాద్​ బిన్​ అబ్దాద్​, ఎంఐఎమ్​ సీనియర్​ నేత సమద్​ బిన్ అబ్దాద్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్​ రక్తదానం చేశారు.

By

Published : Oct 5, 2020, 7:43 AM IST

uppuguda corporator donated blood at nirkhi phool blood donation camp hyderabad
తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం రక్తదానం చేసిన కార్పొరేటర్​

పాతబస్తీ చాంద్రయానగుట్టలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఉప్పుగూడ కార్పొరేటర్ ఫహాద్ బిన్ అబ్దాద్ రక్త దానం చేశారు. తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నర్కి ఫూల్ బాగ్ వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఎంఐఎమ్ సీనియర్ నేత సమద్ బిన్ అబ్దాద్, స్థానిక కార్పొరేటర్​ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

యువకులతో కలిసి ఫహాద్ రక్తదానం చేశారు. వీరికి ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు.

ఇదీ చదవండి:ఎన్నాళ్లీ ప్రసవ వేదన.. పాలకులు పట్టించుకోరా..?

ABOUT THE AUTHOR

...view details