మీ సేవలో ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డికి ఫిర్యాదు లేఖ వచ్చింది. తనకు అందిన ఫిర్యాదుపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మీ సేవా కమిషనర్ను కిషన్రెడ్డి కార్యాలయం వివరణ కోరింది.
మీసేవలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి లేఖ - మీ సేవలో అదనపు ఛార్జీలు దండుకుంటున్నారంటూ కిషన్రెడ్డికి లేఖ
మీ సేవ సిబ్బంది... రైతులు, ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కిషన్ రెడ్డికి ఫిర్యాదు లేక అందింది. పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర సేవల విషయంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మీ సేవ కేంద్రాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ మంత్రి కిషన్రెడ్డికి లేఖ