అవిభక్త కవలలు వీణావాణీలు పదో తరగతి పరీక్షల్లో తొలిపరీక్ష విజయవంతంగా రాశారు. హైదరాబాద్ యూసఫ్గూడ స్టేట్ హోం నుంచి ప్రత్యేక వాహనంలో మధురానగర్లోని ప్రతిభా హైస్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి చేరుకున్న వీణావాణీలు తెలుగు పేపర్-1ను పూర్తి చేశారు.
వీణావాణీల తొలి పరీక్ష సక్సెస్! - పదో తరగతి పరీక్షలు
అవిభక్త కవలలు వీణావాణీలు పదోతరగతి తొలిపరీక్ష విజయవంతంగా రాశారు. విద్యాశాఖ వారిద్దరి కోసం సహాయంగా ఇద్దరు విద్యార్థులను కేటాయించినా.. స్వయంగా వారే పరీక్ష రాయడం విశేషం.
![వీణావాణీల తొలి పరీక్ష సక్సెస్! undivided-twins-veena-vani-wrote-tenth-class-exam-in-madhuranagar-hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6465589-thumbnail-3x2-kee.jpg)
వీణావాణీల పదోతరగతి తొలిపరీక్ష విజయవంతం
విద్యాశాఖ వారిద్దరి కోసం సహాయంగా ఇద్దరు విద్యార్థులను కేటాయించినా.. స్వయంగా వారే పరీక్ష రాశారు. స్టేట్ హోం సూపరింటెండెంట్ సఫియా వీణావాణీలను స్వయంగా తీసుకొచ్చి పరీక్ష రాయించి తీసుకెళ్లారు.
వీణావాణీల పదోతరగతి తొలిపరీక్ష విజయవంతం