తెలంగాణ

telangana

ETV Bharat / state

'మాంజా' స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్ - హైదరాబాద్​ తాజా వార్త

నిషేధిత చైనీస్​ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్​ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2 లక్షలు విలువచేసే మాంజారీళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Two_People_Arrested_For_Selling_Banned_Manja in Hyderabad
నిషేదిత మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

By

Published : Jan 14, 2020, 1:38 PM IST

కామటిపుర, మీర్​చౌక్ ప్రాంతాల్లో నిషేధిత చైనీస్ మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను దక్షిణ మండల టాస్క్​ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. రాజేష్ పర్వాల్, ఎస్కే ఫరీద్​లను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2 లక్షల విలువ చేసే 100 నివేధిత చైనీస్ మాంజా రీళ్లను స్వాధీనం చేసుకున్నారు.

నిషేదిత మాంజా అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులు అరెస్టు

ABOUT THE AUTHOR

...view details