తెలంగాణ

telangana

ETV Bharat / state

తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు - తెలంగాణ తెలుగుదేశం పార్టీ తాజా అప్డేట్స్

తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా రెంజర్ల సురేశ్, ఎస్వీ కృష్ణ ప్రసాద్, రేవతిలు ఎంపికయ్యారు. ప్రోగ్రాం కమిటీ కన్వీనర్​గా రవి యాదవ్​ను నియమించారు.

ttdp-state-committee-set up by-nara-chandrababu-naidu
తెతెదేపా నూతన రాష్ట్ర కమిటీ ఏర్పాటు

By

Published : Nov 17, 2020, 9:31 AM IST

తెలంగాణ తెలుగుదేశం పార్టీ నూతన రాష్ట్ర కమిటీని జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. రాష్ట్ర అధికార ప్రతినిధులుగా రెంజర్ల సురేశ్, ఎస్వీ కృష్ణ ప్రసాద్, రేవతిలు ఎంపికయ్యారు. ప్రోగ్రాం కమిటీ కన్వీనర్​గా రవి యాదవ్ వ్యవహరించనున్నారు.

మీడియా కమిటీ కార్యదర్శిగా టి.ప్రకాశ్ రెడ్డి, కోశాధికారిగా ప్రభాకర్‌తో పాటు 43 మంది ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 77మందిని రాష్ట్ర కార్యదర్శులుగా చంద్రబాబు నాయుడు నియమించారు.

ఇదీ చదవండి:'కేంద్రంతో మాట్లాడకుండా.. బాధ్యతారాహిత్యంగా లేఖ రాస్తారా?'

ABOUT THE AUTHOR

...view details