తెలంగాణ

telangana

ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం మౌనదీక్ష

By

Published : Jun 24, 2020, 12:11 PM IST

Updated : Jun 24, 2020, 12:39 PM IST

TSRTC employees protest at Vidyanagar, Hyderabad
ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం మౌనదీక్ష

12:09 June 24

ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం మౌనదీక్ష

హైదరాబాద్​లో ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకారం సంఘం మౌనదీక్ష చేపట్టింది. విద్యానగర్‌లోని కార్యాలయంలో బోర్డు సభ్యులు మౌనదీక్షకు దిగారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్‌కు రావాల్సిన రూ.635 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం రావాల్సిన రూ.96 కోట్ల వడ్డీని వెంటనే చెల్లించాలని కోరారు.

Last Updated : Jun 24, 2020, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details