హైదరాబాద్లో ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకారం సంఘం మౌనదీక్ష చేపట్టింది. విద్యానగర్లోని కార్యాలయంలో బోర్డు సభ్యులు మౌనదీక్షకు దిగారు. ఆర్టీసీ నుంచి సీసీఎస్కు రావాల్సిన రూ.635 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒప్పందం ప్రకారం రావాల్సిన రూ.96 కోట్ల వడ్డీని వెంటనే చెల్లించాలని కోరారు.
12:09 June 24
ఆర్టీసీ ఉద్యోగుల పొదుపు, పరపతి సహకార సంఘం మౌనదీక్ష
Last Updated : Jun 24, 2020, 12:39 PM IST