తెలంగాణ

telangana

వివిధ ఉద్యోగ నియామక ఫలితాలు ప్రకటించిన టీఎస్‌పీఎస్సీ

రాష్ట్రంలో పెండింగ్​లో ఉన్న పలు ఉద్యోగ నియామక ఫలితాలను టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏడుగురిని ఎంపిక చేసినట్లు తెలిపింది.

By

Published : Mar 16, 2021, 10:50 PM IST

Published : Mar 16, 2021, 10:50 PM IST

tspsc released pending recruitment results
పెండింగ్​లో ఉన్న​ ఉద్యోగ నియామక ఫలితాల వెల్లడి

పెండింగ్​లో ఉన్న పలు ఉద్యోగ నియామక ఫలితాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. తెలుగు మాధ్యమం ఎస్​జీటీకి 75 మంది, ఆంగ్ల మాధ్యమం ఎస్​జీటీ ఉద్యోగాలకు 20 మంది ఎంపికయ్యారు.

పీవీ నర్సింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఏడుగురిని ఎంపిక చేసినట్లు కమిషన్ తెలిపింది. సరైన అభ్యర్థులు లేక మరో రెండు పోస్టులు భర్తీ కాలేదని వెల్లడించింది.

ఇదీ చూడండి: 'తాండూర్​ పట్టణ శివారులోని ఆర్​యూబీని తెరవాలి'

ABOUT THE AUTHOR

...view details