తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2020, 1:21 AM IST

ETV Bharat / state

నేడే ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల

ఎంసెట్ అగ్రికల్చర్ విభాగం పరీక్ష ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. కూకట్​పల్లిలోని జేఎన్టీయూహెచ్​లో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి మధ్యాహ్నం మూడు గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నారు.

TS EAMCET AGRICULTURE RESULTS RELEASE TODAY
నేడే ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదల

ఎంసెట్ అగ్రికల్చరల్ విభాగం పరీక్షల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు జేఎన్ టీయూహెచ్​లో ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ పాపిరెడ్డి ఫలితాలను ప్రకటించనున్నారు.

ఈ ఏడాది కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎంసెట్​ను ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ విభాగాలకు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించారు. గత నెల 28, 29 తేదీల్లో జరిగిన పరీక్షకు సుమారు 70వేల మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇదీ చూడండి:బతుకమ్మ సంబురాలు సంతృప్తినిచ్చాయి: గవర్నర్

ABOUT THE AUTHOR

...view details