హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. ఉత్తమ్, కోమటిరెడ్డి, రేవంత్రెడ్డి ఎంపీలుగా గెలుపొందడంపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైన తరువాత ఈ గెలుపు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో హస్తం ఉనికి కాపాడుకోవడానికి సరైన సమయంలో ప్రజలు తీర్పు ఇచ్చారని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు.
గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు - కాంగ్రెస్ సంబురాలు
పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడంపై హస్తం నేతలు హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ గాంధీ భవన్లో ఆ పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.
![గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3380229-thumbnail-3x2-congress.jpg)
కాంగ్రెస్ శ్రేణుల సంబురాలు