తెలంగాణ

telangana

ETV Bharat / state

కాగితాలకే పరిమితం

ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఓట్​ ఆన్​ అకౌంట్ బడ్జెట్​పై కాంగ్రెస్​ అసంతృప్తి వ్యక్తం చేసింది. మేనిఫెస్టోలోని పథకాలు.. సామాన్యులకు చేరకుండా మోసం చేసే ప్రయత్నంగా అభివర్ణించింది.​

By

Published : Feb 23, 2019, 11:01 AM IST

బడ్జెట్​పై చర్చ

బడ్జెట్​పై చర్చ

ఎన్నికల్లో పూర్తి మెజార్టీ ఇచ్చినా... ఓట్​ ఆన్​ అకౌంట్​ బడ్జెట్​ పెట్టటం ప్రజలను మభ్యపెట్టటమే అవుతుందని కాంగ్రెస్​ ఎమ్మెల్సీ షబ్బీర్​ అలీ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బడ్జెట్​పై చర్చలో మాట్లాడిన ఆయన... కేంద్రాన్ని కారణంగా చూపి హామీలను కాగితాలకే పరిమితం చేస్తున్నారని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details