రాష్ట్రంలో 10 కార్పొరేషన్లను తెరాస కైవసం చేసుకుంది. 120 మున్సిపాలిటీలకు గానూ 118 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్ఛైర్మన్ల ఎన్నిక పూర్తయింది. 110 మున్సిపాలిటీలను తెరాస దక్కించుకుంది. 4 మున్సిపాలిటీలు కాంగ్రెస్ దక్కించుకుంది. రెండేసి మున్సిపాలిటీలను భాజపా, ఎంఐఎం సొంతం చేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో మెుత్తం 60 డివిజన్లలో అధికార పార్టీ ఏకగ్రీవాలతో కలిపి 36 డివిజన్లను కైవసం చేసుకుంది.
తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు
telangana municipal elections 2020 results latest news
15:41 January 27
తెరాస ఖాతాలో 10 కార్పొరేషన్లు, 110 మున్సిపాలిటీలు
Last Updated : Jan 27, 2020, 5:50 PM IST