తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2019, 6:02 PM IST

ETV Bharat / state

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు

హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు.

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు

రాష్ట్రంలోని హుజూర్​నగర్ ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థి అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గాంధీ నగర్ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్ బాణEసంచా కాల్చి మిఠాయిలు పంచారు. తెరాస అభ్యర్థి విజయం సాధించటం వల్ల పార్టీ కార్యకర్తల్లో మరింత ఉత్సాహం నెలకొందని వెల్లడించారు.

ముషీరాబాద్​లో తెరాస శ్రేణుల సంబరాలు

ABOUT THE AUTHOR

...view details