తెలంగాణ

telangana

ETV Bharat / state

ముగిసిన తెరాస పార్లమెంటరీ సమావేశం - తెరాస పార్లమెంటరీ సమావేశం

కేటీఆర్

By

Published : Nov 15, 2019, 3:57 PM IST

Updated : Nov 15, 2019, 6:14 PM IST

15:55 November 15

కేటీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ సమావేశం

 తెలంగాణ భవన్‌లో కేటీఆర్​ అధ్యక్షతన జరిగిన తెరాస పార్లమెంటరీ సమావేశం ముగిసింది. భేటీకి తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు, లోక్‌సభాపక్ష నేత నామ నాగేశ్వరరావు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు.  భేటీలో ఈనెల 18 నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
 

ఇదీ చూడండి : ఆర్టీసీ విలీనానికి "తాత్కాలిక" విరామం..!

Last Updated : Nov 15, 2019, 6:14 PM IST

ABOUT THE AUTHOR

...view details