ప్రజా సమస్యలకు పరిష్కారం కావాలంటే తెరాసకే ఓటు వేయాలంటూ తార్నాక 143వ డివిజన్ అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డివిజన్లోని లాలాపేట్లో మంత్రి పద్మారావుతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు.
'తెరాస గెలుపుతోనే డివిజన్ సమస్యలకు పరిష్కారం' - హైదరాబాద్ తాజా వార్తలు
గ్రేటర్ ఎన్నికల్లో తెరాసను గెలిపించాలంటూ తార్నాక డివిజన్లో అభ్యర్థి మోతీ శ్రీలతరెడ్డి ప్రచారం నిర్వహించారు. మంత్రి పద్మారావు ఆధ్వర్యంలో లాలాపేట్లో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు.
!['తెరాస గెలుపుతోనే డివిజన్ సమస్యలకు పరిష్కారం' trs candidate election compaign in tarnaka lalapet dividsi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9625389-807-9625389-1606037423459.jpg)
'తెరాస గెలుపే డివిజన్ సమస్యలకు పరిష్కారం'
ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఆమె తెలిపారు. ప్రజలు తెరాసను ఆదరించి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని శ్రీలతరెడ్డి కోరారు.