షెడ్యూల్ విడుదల
రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా, కొవిడ్-19 నిబంధనలకు లోబడి జూన్ 8వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని పూర్తి వివరాలు ఇలా...
ఆ బావిలో 9 మృతదేహాలు..
వరంగల్ గ్రామీణ జిల్లావలస కూలీలు మృతి చెందిన గొర్రెకుంట బావిలో ఇవాళ ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇప్పటి వరకు ఆ బావిలో తొమ్మిది శవాలు దొరికాయి. అసలు ఆ మృతదేహాలు ఎవరివి?
సొంతపార్టీ వాళ్లకే కేటీఆర్ ఫైన్..
హైదరాబాద్ ఎర్రగడ్డ కార్పొరేటర్ దంపతులకు మంత్రి కేటీఆర్ భారీగానే జరిమానా వేశారు. అసలు వాళ్లిద్దరు మంత్రికి ఆగ్రహం తెప్పించేలా ఏం చేశారంటే...?
సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణ
ఏపీ విశాఖ జిల్లా నర్సీపట్నంకు చెందిన ప్రభుత్వ వైద్యుడు డా. సుధాకర్ అరెస్ట్ వ్యవహారంపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆయన అరెస్టు జరిగిన తీరుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. దాని పూర్తి వివరాలు ఇలా...
బంగాల్కు రూ.1000 కోట్లు
ప్రధాని నరేంద్ర మోదీ తుపాను ధాటికి దెబ్బతిన్న బంగాల్కు తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడ్డవారికి ఎంత ప్రకటించారంటే..?