రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. విదర్బ నుంచి రాయలసీమ వరకు 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి ఏర్పడిందని తెలిపింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ, వరంగల్ గ్రామీణం, వరంగల్ పట్టణం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, ఖమ్మం, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షం - హైదరాబాద్ వాతావరణ కేంద్రం
రాష్ట్రంలో రాగల మూడురోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ, రేపు నల్గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తాయని తెలిపారు.
![రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షం Three days of moderate rain in the telangana state](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6320119-thumbnail-3x2-kee.jpg)
రాష్ట్రంలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షం
ఎల్లుండి తేలికపాలిటి నుంచి ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ కూరిసే అవకాశం ఉందని పేర్కొంది.