హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ పరిధిలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ముగ్గురు మహిళలు ఉన్న ఇంట్లో చొరబడ్డ దొంగలు... చోరీకి యత్నించారు. మహిళలు ప్రతిఘటించడంతో... 55 ఏళ్లు ఓ మహిళపై సత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పంజాగుట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెల్లవారుజామున చోరీ... మహిళలపై దాడి - HYDERABAD LATEST CRIME NEWS
ఇంట్లో చొరబడ్డ దొంగలపై ప్రతిఘటించేందుకు యత్నించిన ఓ మహిళపై సుత్తితో దాడి చేశాడో దొంగ. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చోరీకి వచ్చి మహిళ తల పగలగొట్టారు..
TAGGED:
HYDERABAD LATEST CRIME NEWS