ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్దా బోస్ల ధర్మాసనం విచారణ జరపగా... కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
జయరాం హత్య కేసు నిందితుడి పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా - Jayaram murder case has been adjourned in supreme court once again
ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎక్స్ప్రెస్ టీవీ ఛైర్మన్ చిగురుపాటి జయరాం హత్య కేసు నిందితుడు రాకేశ్ రెడ్డి సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. కౌంటర్ కాపీని అందజేయాలన్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

జయరాం హత్య కేసు నిందితుడి పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా
కౌంటర్ కాపీ తమకు అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకురాగా.. కాపీని అందజేయాలన్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.