తెలంగాణ

telangana

ETV Bharat / state

వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం - The grand finale is Srivari Teppotsavam

తిరుమలేశుని తెప్పోత్సవాలు ఐదు రోజులపాటు వైభవంగా ముగిశాయి. చివరిరోజు శ్రీవారు ఉభయ దేవేరులతో కలిసి పుష్కరిణిలో విహరించి భక్తులకు అభయప్రదానం చేశారు.

Srivari Teppotsavam
వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం

By

Published : Mar 9, 2020, 11:49 PM IST

తిరుమల తెప్పోత్సవాలలో ఆఖరి రోజున స్వామివారి నౌకా విహారం కన్నుల పండువగా సాగింది. శ్రీవారు ఆలయం నుంచి అమ్మవార్లతో తిరుచ్చి వాహనంపై మాఢవీధుల్లో ఊరేగింపుగా పుష్కరిణికి చేరుకున్నారు.

కోనేటిలో నిర్మించిన తెప్పపై శ్రీదేవీ, భూదేవీ సమేతంగా ఆశీనులై ఏడుమార్లు ప్రదక్షిణగా విహరించారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, భక్తుల సంకీర్తనల నడుమ... తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.

వైభవంగా ముగిసిన శ్రీవారి తెప్పోత్సవం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details