బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్స్ కోసం 326 కోట్లా 23 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.
బీసీ విద్యార్థుల ఉపకారవేతనాల నిధులు మంజూరు - Hyderabad latest news
బీసీ విద్యార్థుల ఉపకారవేతనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 326 కోట్ల 23 లక్షల రూపాయలు విడుదల చేసింది. బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
![బీసీ విద్యార్థుల ఉపకారవేతనాల నిధులు మంజూరు The government has funded scholarships for BC students](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10840661-1096-10840661-1614685112642.jpg)
బీసీ విద్యార్థుల ఉపకారవేతనాల నిధులు మంజూరు
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులిచ్చింది. బీసీ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:ముద్రా రుణాల్లో తెలంగాణకు అన్యాయం: వినోద్