తెలంగాణ

telangana

By

Published : May 1, 2020, 9:44 PM IST

ETV Bharat / state

వలస కూలీల సమస్యలను కేంద్ర బృందం పట్టించుకోవాలి : వీహెచ్​

లాక్​డౌన్​ వల్ల వలస కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్రంలో పర్యటిస్తున్న కేంద్ర బృందం పట్టించుకోవాలని... కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్​ విజ్ఞప్తి చేశారు.

హనుమంత రావు
హనుమంత రావు

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర బృందం వలస కార్మికులు పడుతున్న ఇబ్బందుల గురించి పట్టించుకోవాలని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హనుమంత రావు కోరారు. కొవిడ్​ నివారణలో ప్రభుత్వ చర్యలు బాగున్నాయంటున్న కేంద్ర బృంద సభ్యులు వలస కార్మికుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ కారణంగా వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.

ABOUT THE AUTHOR

...view details