తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ పాత్ర మర్చిపోలేనిది: సుమన్​

హైదరాబాద్​ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయగానసభలో ధార్మికభూషన్​ 2019 కార్యక్రమం జరిగింది. సినీనటుడు సుమన్ సహా ఇతర ప్రముఖులను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

By

Published : Feb 4, 2019, 6:44 AM IST

సుమన్​

సుమన్​
హైదరాబాద్​ చిక్కడపల్లిలోని శ్రీత్యాగరాయ గానసభలో శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానం ట్రస్ట్​ ఆధ్వర్యంలో ధార్మికభూషన్​ -2019 కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సినీనటుడు సుమన్ హాజరయ్యారు. నటుడిగా తాను ఎన్ని చిత్రాలు చేసినప్పటికీ అన్నమయ్యచిత్రంలో పోషించిన వెంకటేశ్వరస్వామి పాత్ర ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. కార్యక్రమంలో చిన్నారులు సాంప్రదాయనృత్యాలతో ఆకట్టుకున్నారు. నిర్వహకులు సుమన్​ సహా పలువురిని సన్మానించి జ్ఞాపికలు అందజేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details