తెలంగాణ

telangana

ETV Bharat / state

"పసుపుబోర్టు ఏర్పాటుచేస్తే బాగుండేది"

పసుపు, ఎర్రజొన్న రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రజొన్నకు రూ. 3500, పసుపు పంటకు రూ.15 వేలు మద్దతుధర ప్రకటించాలని డిమాండ్​ చేశారు. అన్నదాతల సమస్యలపై పోరాటానికి త్వరలో కార్యాచరణ వెల్లడిస్తామని తెలిపారు.

By

Published : Feb 15, 2019, 3:00 PM IST

తెజస అధ్యక్షుడు కోదండరాం

వారం రోజుల్లో పార్లమెంట్​ ఎన్నికల్లో పోటీపై స్పష్టతనిస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. రాష్ట్రంలో తక్షణమే పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతుల వంటావార్పు కార్యక్రమానికి తమ మద్దతు ప్రకటించారు. ఆర్మూర్​ డివిజన్​లో 144వ సెక్షన్​ ఎత్తివేయాలని కోదండరాం డిమాండ్​ చేశారు.

తెజస అధ్యక్షుడు కోదండరాం

ABOUT THE AUTHOR

...view details