హైదరాబాద్లోని రాజ్భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Nv Ramana)ను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. సర్వోన్నత న్యాయపీఠాన్ని అధిరోహించిన జస్టిస్ ఎన్వీ రమణ(Nv Ramana)కు అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు మండలి బుద్ధ ప్రసాద్, సినీ గేయ రచయితలు.... జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, సుద్దాల అశోక్ తేజ సహా పలువురు రచయితలు, కవులు శుభాకాంక్షలు తెలిపారు.
CJI: సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణమన్న తెలుగు కవులు - Rajbhavan news
రాజ్భవన్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని జస్టిస్ ఎన్వీ రమణను తెలుగు కవులు, రచయితలు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వంగా ఉందని కొనియాడారు.
సీజేఐగా తెలుగు వ్యక్తి
తెలుగు వ్యక్తి భారత ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం గర్వకారణమన్నారు. భూ మండలానికి న్యాయం అందించేందుకు సర్వోన్నత పీఠాన్ని జస్టిస్ రమణ అధిరోహించారంటూ.... జొన్నవిత్తుల తనదైన శైలిలో పద్యాన్ని వినిపించారు.
ఇదీ చదవండి:CJI JUSTICE NV RAMANA: సీజేఐతో ఎస్ఈసీ.. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణపై ఇష్టాగోష్ఠి.!