తెలంగాణ

telangana

తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా భాజపా అమలు చేయాలని మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలోని హిమాయత్​నగర్​ తహసీల్దార్​ కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందించారు.

By

Published : Aug 13, 2019, 8:31 PM IST

Published : Aug 13, 2019, 8:31 PM IST

చెక్కులు అందిస్తున్న నాయిని నర్సింహారెడ్

హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ముషీరాబాద్, అంబర్‌పేట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్​ చెక్కులు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా భాజపా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముఠా గోపాల్, అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్​ పాల్గొన్నారు.

తెలంగాణ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలి

ABOUT THE AUTHOR

...view details