తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు సకాలంలో రేషన్ అందించాలి: ఉత్తమ్ - undefined

పేదలందరికీ ప్రభుత్వం సకాలంలో రేషన్ అందించాలని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్ రెడ్డి కోరారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు.

Telangana PCC Chief Distributes Essential Commodities corona
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యావసరాల పంపిణీ

By

Published : Mar 30, 2020, 5:25 PM IST

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్​లోని గుడిమల్కాపూర్​లో పేదలకు కాంగ్రెస్​ అండగా నిలిచింది. బియ్యం, నిత్యావసరాలను ఉత్తమ్​కుమార్ రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని కోరారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details