శ్రీవారి సేవలో భట్టి, కోమటిరెడ్డి
తిరుమల శ్రీవారిని రాష్ట్ర ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
శ్రీవారి సేవలో తెలంగాణ నేతలు