మూసీ నదిలో మురికిని తొలగించి, సుందరమైన నదిగా తీర్చిదిద్దడానికి రూ.50 వేల కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ ఏడాది బడ్జెట్లో మూసీ నది ప్రక్షాళనకు రూ.10 వేల కోట్లు కేటాయించామని వెల్లడించారు.
ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన - మూసీ నది ప్రక్షాళనపై మంత్రి ఈటల స్పష్టీకరణ
మూసీ నది ప్రక్షాళనకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.10 వేల కోట్లు కేటాయించామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారికి వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.
![ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన telangana health minister etela rajender on musi river cleaning](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6403760-thumbnail-3x2-a.jpg)
ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన
మూసీ నది చుట్టుపక్కల ఉన్నవారికి ఎటువంటి వ్యాధులు సోకకుండా తగిన చర్యలు చేపడతున్నామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
ఈ ఏడాది రూ.10 వేల కోట్లతో మూసీ నది ప్రక్షాళన
- ఇదీ చూడండి :'రైతుల కన్నీరు తుడవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం'
Last Updated : Mar 14, 2020, 10:15 PM IST