తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత

By

Published : Nov 13, 2019, 1:40 PM IST

Updated : Nov 13, 2019, 2:17 PM IST

TSRTC STRIKE arguments at high court today news

13:30 November 13

ఆర్టీసీపై న్యాయమూర్తుల కమిటీకి ప్రభుత్వం విముఖత


ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తుల కమిటీని హైకోర్టు నిన్న ప్రతిపాదించగా... ప్రభుత్వం విముఖత చూపింది. పారిశ్రామిక వివాదాల చట్టంలో కమిటీ ప్రస్తావన లేదని పేర్కొంది. ఆర్టీసీ సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై మధ్యాహ్నం 2.30 గంటలకు హైకోర్టులో విచారణ జరగనుంది. 

ఇవీ చూడండి: మహబూబాబాద్‌లో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్య

Last Updated : Nov 13, 2019, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details