తెలంగాణ

telangana

By

Published : Feb 3, 2020, 5:46 PM IST

ETV Bharat / state

విశాఖ శారదాపీఠ వార్షికోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్​ తమిళిసై

విశాఖ శారదాపీఠ వార్షికోత్సవాలకు తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్​తో పాటు మంత్రి శ్రీనివాస్​యాదవ్​ ఉత్సవాల్లో పాల్గొన్నారు.

TELANGANA GOVERNOR TAMILISAI PARTICIPATED IN VISHAKA SHARADHA PEETA ANNIVERSARY CELEBRATIONS
TELANGANA GOVERNOR TAMILISAI PARTICIPATED IN VISHAKA SHARADHA PEETA ANNIVERSARY CELEBRATIONS

ఆంధ్రప్రదేశ్​ విశాఖలో వైభవంగా సాగుతున్న శ్రీ శారదా పీఠ వార్షికోత్సవాల్లో భాగంగా నిర్వహిచిన విశ్వశాంతి హోమంలో తెలంగాణ గవర్నర్​ తమిళిసై సౌందరరాజన్​ పాల్గొన్నారు. గవర్నర్​ పీఠం ప్రతినిధులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాజ శ్యామల దేవికి తమిళిసై ప్రత్యేక పూజలు చేశారు.

ఈ వార్షికోత్సవాలకు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు, మంత్రి శ్రీనివాస్ యాదవ్​తో పాటు ఏపీ సభాపతి తమ్మినేని సీతారాం, మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు హారయ్యారు. ప్రముఖుల రాకతో అధికారులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విశాఖ శారదాపీఠ వార్షికోత్సవాల్లో పాల్గొన్న గవర్నర్​ తమిళిసై

ఇదీ చదవండి: నా వల్లే చనిపోయాడు.. నేనూ ఉండలేను!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details