రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్కుమార్ను కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలిసింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, మల్లు రవి, నిరంజన్ ఉన్నారు. హుజూర్ ఉపఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని విన్నవించారు.
"హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి తావివ్వొద్దు" - ఈసీ రజత్కుమార్
హుజూర్ నగర్ ఉపఎన్నికను ప్రశాంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధుల బృదం కలిసి విజ్ఞప్తి చేశారు.
ఈసీ రజత్కుమార్ కలిసిన కాంగ్రెస్ ప్రతినిధి బృదం