రాష్ట్రంలో కొత్తగా 168 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,99,254కు చేరింది. మహమ్మారితో తాజాగా ఎవరూ మృతి చెందలేదు. ఇప్పటివరకు 1,635 మంది మృతిచెందారు. కరోనా నుంచి తాజాగా 163 మంది బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 2,95,707 మంది కోలుకున్నారు.
రాష్ట్రంలో మరో 168 కరోనా కేసులు - తెలంగాణలో కొత్త కరోనా కేసులు
రాష్ట్రంలో తాజాగా 168 మందికి కరోనా సోకింది. కొవిడ్తో కొత్తగా ఎవరూ మృతిచెందలేదు. ప్రస్తుతం 1,912 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
![రాష్ట్రంలో మరో 168 కరోనా కేసులు రాష్ట్రంలో మరో 168 కరోనా కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10849389-thumbnail-3x2-tg-corona-rk.jpg)
రాష్ట్రంలో మరో 168 కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 1,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 796 మంది బాధితులు హోం ఐసోలేషన్లో ఉన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 29 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి:దేశంలో కొత్తగా 14,989 కరోనా కేసులు