తెలంగాణ

telangana

'కోదండరాంకు కాంగ్రెస్​కు మద్దతు ఇస్తామనడం విడ్డూరం'

హైదరాబాద్ ఓయూ విద్యార్థి మానావతారాయ్​ను ఎమ్మెల్సీ ఎలక్షన్​లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ప్రొ. గాలి వినోద్​కుమార్​ అన్నారు. తనకు టికెట్​ ఇస్తే.. గెలుస్తానని మానవతారాయ్​ ధీమా వ్యక్తం చేశారు.

By

Published : Nov 20, 2020, 7:06 PM IST

Published : Nov 20, 2020, 7:06 PM IST

Telangana activist NSUI student leader Manavatharai
'కోదండరాంకు కాంగ్రెస్​కు మద్దతు ఇస్తామనడం విడ్డూరం'

ఓయూ విద్యార్థి, తెలంగాణ ఉద్యమకారుడు ఎన్​ఎస్​యూఐ విద్యార్థి నాయకుడు మానవతారాయ్​కు నల్గొండ, వరంగల్​, ఖమ్మం ఎమ్మెల్సీ ఎలక్షన్​లో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థిగా ప్రకటించాలని ప్రొ.గాలి వినోద్​కుమార్​ అన్నారు.

శుక్రవారం ఓయూలో ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థి ఉద్యమంలో క్రియా శీలకంగా పనిచేసిన మానవతా రాయ్​కు ఎమ్మెల్సీ టికెట్​ ఇవ్వాలని గాలి వినోద్​ కుమార్​ అన్నారు. ముఖ్యమంత్రి క్యాడర్​ కలిగిన ప్రొ. కోదండరాంకు కాంగ్రెస్​ మద్దతు పలుకుతా అనడం చాలా విడ్డురమన్నారు.

ABOUT THE AUTHOR

...view details