తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదల ఆకలి తీరుస్తోన్న రాష్ట్ర గౌడ సంఘం - ముషీరాబాద్ నియోజకవర్గంలో నిత్యావసర సరుకుల అందజేత

లాక్​డౌన్ నేపథ్యంలో ముషీరాబాద్ నియోజకవర్గంలోని పేద ప్రజలందరికీ తెలంగాణ గౌడ సంఘం అనునిత్యం నిత్యావసర సరుకులను, భోజనాన్ని అందజేస్తోంది.

TELANAGANA GOUDA SANGAM IDSTRIBUTED DAILY COMMODITIES
అనునిత్యం పేదల ఆకలి తీరుస్తున్న రాష్ట్ర గౌడ సంఘం

By

Published : Apr 19, 2020, 11:29 PM IST

హైదరాబాద్ బాగ్​లింగంపల్లి, సుందరయ్య పార్క్ వద్ద మున్సిపల్ కార్మికులు, అభాగ్యులకు అన్నం, మజ్జిగ ప్యాకెట్లతో పాటు అరటి పండ్లు అందజేస్తున్నారు గౌడ సంఘం అధ్యక్షుడు జి. విజయ్ కుమార్ గౌడ్. కేవలం ఇది ఈ ఒక్క రోజు మాత్రమే కాదు.

ప్రతిరోజూ నిరుపేదల ఆకలి తీరుస్తూ... వారికి అండగా నిలుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని పాటించి కొవిడ్-19ను తరిమికొట్టాలని సూచించారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 800 మార్కు దాటిన కరోనా కేసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details